24, మే 2010, సోమవారం

భూగోళం.. జలగోళం...గందరగోళం..

భూమ్మీద మూడొంతుల నీళ్ళున్నప్పుడు జలగోళం అనాలిగానీ,భూగోళం అంటారేందో..ఏందో ఈ గందరగోళం..
పేపర్లో బుక్కెడు బువ్వ,గుక్కెడు నీళ్ళమీద పుంఖాను పుంఖాలుగా కార్టూన్లు గీస్తూ గీస్తూ వుండగా ఓ పాలి పోరం పర్ పొలిటికల్ కార్టూనిస్టుల పోరగాళ్ళం కాలక్రుత్యాలను వాయిదావేస్తూ,కొండా కోనొకచో నిషేధిస్తూ నీటి పరమాణువులను ఎట్లా పొదుపు చేయవచ్చునో అనే అంశం మీద పోటీలు పెట్టి దేశ దేశాలనుంచి వ్యంగబాణాలను ఆహ్వానించగా నాలుగు నూర్ల బొమ్మలు ముప్పై సిక్స్ దేశాల్నుంచి డౌన్లోడ్ అయ్యాయి,కొన్ని ల్యాండ్ అయ్యాయి..వాటిలో కొన్ని శ్రీరమణ గారి హయాంలోని "నవ్య"లో ఇలా ప్రింటయ్యాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి